ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మోదీ ర్యాలీ కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదం
Published on Thu, 12/27/2018 - 13:35
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 35 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. గురువారం ఉదయం కాంగ్రాలోని లంజ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూలు బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న 35 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో కొందరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరంతా గురువారం ధర్మశాలలో జరుగుతున్న నరేంద్ర మోదీ ర్యాలీ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags