వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రియురాలిని తుపాకీతో కాల్చి..ఆపై ఆత్మహత్య
Published on Wed, 10/10/2018 - 09:07
చెన్నై: నగరంలోని విలుపురం జిల్లా అన్నియూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపిన ప్రియుడు కార్తివేలు.. ఆపై తను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కార్తివేలు-మెడిసన్ చదువుతున్న సరస్వతిలు గత కొంతకాలంగా ఫేస్బుక్ ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే వారి మధ్య స్నేహం పెరిగి ప్రేమకు దారి తీసింది.
అయితే సరస్వతిపై అనుమానం పెంచుకున్న కార్తివేలు. . ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సరస్వతి పుట్టినరోజుకు వచ్చి ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కార్తివేలు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
#
Tags