అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బిర్యానీ ఇవ్వలేదని.. యజమానిపై దాడి
Published on Thu, 01/04/2018 - 07:04
హైదరాబాద్ : బిర్యానీ ఇవ్వలేదని నాగోల్ లోని లక్కీ హోటల్ పై బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. బిర్యానీ ఇవ్వలేదనే కోపంతో హోటల్ యజమానిపై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. నాగోల్ కార్పొరేటర్ అనుచరులమంటూ దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. హోటల్ యజమానికి తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో 10మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#
Tags