నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్యాభర్తల దారుణ హత్య
Published on Sat, 09/15/2018 - 21:55
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని తాండూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని సీతారాం పేట్కు చెందిన భార్యాభర్తలను దుండగులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దాయాదుల మధ్య ఆస్తి తాగాదాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.
#
Tags