విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మద్యం మత్తులో కారుతో సీఐ హల్చల్!
Published on Mon, 01/29/2018 - 22:45
సాక్షి, మేడ్చల్: మద్యం మత్తులో ఓ సీఐ తన కారుతో హల్ చల్ చేశాడు. యప్రాల్ హనుమాన్ టెంపుల్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు.టెంపుల్ పక్కనున్న బైక్లు, ఆటోలపైకి సీఐ గిరీష్ కుమార్ విచక్షణా రహితంగా తన కారును నడుపుతూ దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులకు కాళ్లు విరిగాయి. స్థానికులు వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐ గిరీష్ కుమార్ మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణం కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పందించారు. సీఐ గిరీష్కుమార్పై చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.
#
Tags