రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోలీసులు అదుపులో చైన్ స్నాచర్ గ్యాంగ్
Published on Fri, 05/03/2019 - 17:48
సాక్షి, హైదరాబాద్ : సైబరాబాద్ పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దుసుముక్క దస్తగిరి ఈ గ్యాంగ్కు లీడర్ అన్నారు. దొంగతనం చేసిన బైక్ల మీద తిరుగుతూ చైన్ స్నాచింగ్కు పాల్పడటం ఈ గ్యాంగ్ ప్రత్యేకత అన్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని వీరు గొలుసు దొంగతనాలకు పాల్పడతారని తెలిపారు. వీరి మీద ఇప్పటికే ఐదు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 కేసులు నమోదు అయ్యాయన్నారు. నిందుతల దగ్గర నుంచి రూ. 4 లక్షల విలువ చేసే 86 గ్రాముల బంగారం.. 3 మోటర్ వెహికల్స్.. మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
#
Tags