వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య
Published on Mon, 07/15/2019 - 11:16
బొల్లారం: తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటం చూడలేక మనస్తాపానికిలోనైన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్పల్లిలోని నందమూరి నగర్లో ఉంటున్న యాదగిరి, సునీత దంపతుల కుమార్తె నిరోష తొమ్మిదో తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా సునీత అనారోగ్యంతో బాధపడుతుండటంతో రెండు రోజులుగా నిరోష అమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వస్తోంది. అయితే తల్లి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మనస్తాపానికి లోనైన నిరోష ఆదివారం మధ్యాహ్నంఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags