ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రేమించినవాడు కాదన్నాడని...
Published on Thu, 02/21/2019 - 16:45
సాక్షి, మేడ్చల్ : డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గల విహార్ కాలనీలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన పైళ్ల దివ్య (20).. అదే గ్రామానికి చెందిన బుగ్గ నవీన్ (23)ను గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. తల్లిదండ్రులతో కలిసి విహార్ కాలనీలో నివాసముంటున్న ఆమె నిన్న రాత్రి ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. పెళ్లి చేసుకోవడానికి నవీన్ నిరాకరించడంతోనే దివ్య ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
#
Tags