ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దివ్యాంగుడి ‘హోదా’ పోరు..
Published on Sat, 05/19/2018 - 10:58
భోగాపురం : మండల కేంద్రంలోని మారుతీ వికలాంగుల సంఘం అధ్యక్షుడు రామిశెట్టి చిన్నారావు ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తన మూడు చక్రాల సైకిల్ సీటు వెనుక ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో కూడిన బోర్డు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే కలిగే ప్రయోజనాలను జనానికి వివరిస్తున్నారు.
హోదాకోసం పోరుబాట సాగించాలంటూ యువతను ప్రోత్సహిస్తున్నారు. ఎండతో నీకెందుకీ బాధ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్ర ప్రజలు పడే ఇబ్బంది ముందు తను పడుతున్న కష్టం ఎక్కువేమీ కాదని సమాధానం చెప్తున్నారు. హోదా సాధించేందుకు కృషిచేసే నాయకులు అధికారం చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన సాగించిన హోదా పోరుకు అంతా మెచ్చుకుంటున్నారు.
#
Tags