అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాజమండ్రిలో మళ్లీ డ్రగ్స్ కలకలం
Published on Sat, 12/16/2017 - 11:06
సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. జిల్లా కేంద్రం రాజమండ్రిలో డ్రగ్స్ ముఠాను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్పై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 3 లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాలు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
#
Tags