అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం
Published on Fri, 10/13/2017 - 13:25
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్పరిధిలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. సహారా ఎస్టేట్ కాలనీకి చెందిన సాత్విక్ రెడ్డి ఘట్కేసర్లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో సాత్విక్ తల్లిదండ్రులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన విద్యాసాగర్ రెడ్డి తమ పిల్లల చదువుల కోసం హైదరాబాద్లో స్థిరపడ్డాడు. తమ కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
#
Tags