వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మాజీ సైనికుడి అఘాయిత్యం
Published on Fri, 06/28/2019 - 14:35
చెన్నై : తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బాధ్యతాయుతమైన సైనిక విధులు నిర్వహించిన వ్యక్తి వృత్తికే కళంకం తెచ్చాడు. వావివరసలు మరిచి పసికందును చిదిమేశాడు. వివరాలు.. తిరుముల్లెవాయిల్కు చెందిన మీనాక్షి సుందరం అనే వ్యక్తి సైనికుడిగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుందరం తనకు కూతురు వరసయ్యే నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. హత్య చేశాడు. చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సుందరాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
#
Tags