ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని..
Published on Tue, 10/01/2019 - 11:13
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నెల రోజుల పసికందును కన్నతండ్రే నీటి తొట్టిలో ముంచి హత్య చేసిన ఘటన చర్ల మండలం రేగుంటలో జరిగింది. సూర్యతేజ, అఖిల దంపతులకు ఇటీవలే ఆడబిడ్డ జన్మించింది. ఈ క్రమంలోనే తెల్లవారుజామున చిన్నారి కనిపించకపోవడంతో భర్త సూర్యతేజను అఖిల నిలదీసింది. సూర్యతేజ పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతో సూర్యతేజనే ఈ దురగతానికి ఒడిగట్టాడని అఖిల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
#
Tags