ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముంబైలో అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి
Published on Sat, 12/28/2019 - 10:00
ముంబై: మహా నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలోని ఓ కర్మాగారంలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. కాగా పెద్ద ఎత్తున మంటలు చుట్టుముట్టడంతో.. ఆర్పేందుకు 15 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. ఫ్యాక్టరీలో మంటలకు కారణమయ్యే వివిధ రకాల రసాయనాలను నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్న దట్టమైన పొగలు, మంటలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి.
చదవండి: శ్రీచక్ర ఆయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
#
Tags