వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్నేహితుడు మాట్లాడటం లేదని...
Published on Tue, 11/06/2018 - 09:19
చాదర్ఘాట్: స్నేహితుడు మాట్లాడటం లేదని మనస్తాపానికి లోనైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రంగారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన ప్రవీణ్ (21), ఇతడి స్నేహితుడు శివాజీ బోయిన్పల్లి లోని కేర్ టేకర్ సంస్థలో పనిచేసేవాడు.
సోమవారం ఓల్డ్ మలక్పేట లోని ఓ ఇంటికి కేర్ టేకర్గా వచ్చిన ప్రవీణ్ పని ముగిసిన అనంతరం అదే ఇంట్లోని పై అంతస్తులోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా తన స్నేహితుడు రెండు రోజులుగా మాట్లాడటం మానివేసినందునే ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది.
#
Tags