చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మచిలీపట్నంలో యువకుడి సజీవ దహనం
Published on Thu, 02/07/2019 - 09:14
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మగ్గాలకాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి.. మహ్మద్ బాజీ అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. పెద్ద ఎత్తున లేచిన మంటలకు ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. పేలుడు శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
#
Tags