నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రణరంగంలా పోలవరం ప్రాజెక్టు ప్రాంతం
Published on Mon, 04/15/2019 - 18:35
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు ప్రాంతం రణరంగంగా మారింది. కార్మికుల భద్రత పట్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం ప్రాజెక్టు స్పీల్వే ప్రాంతంలో పనిచేస్తూ కిందపడిపోయి ఓ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. కార్మికుల భద్రత పట్టించుకోకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. నవయుగ కంపెనీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన కార్మికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఓ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
#
Tags