వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్య ఆలస్యంగా ఇంటికొస్తోందని..
Published on Tue, 12/24/2019 - 15:14
సాక్షి, ముంబై : వేరే ఇళ్లలో పాచిపనులకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా వస్తుందని ఆగ్రహానికి గురై కట్టుకున్న భార్యను భర్త గొంతు కోసి హత్యచేసిన సంఘటన పుణేలో చోటుచేసుకుంది. స్థానిక సాంగ్వీ పోలీసు స్టేషన్ సీనియన్ ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ సాబ్లే అందించిన వివరాల ప్రకారం.. శైలా లోఖండే (40) తమకు దగ్గరలో ఉన్న పలు ఇళ్లలో పాచి పనులు చేస్తుండేంది. ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో భర్త హనుమంత్ లోఖండే (58) తరుచూ భార్యతో గొడవ పడేవాడు. చివరకు ఆమెపై కోపం పెంచుకున్న భర్త సోమవారం గొంతు కోసి హతమార్చాడు. సాంగ్వీ పోలీసులు ఆతన్ని అదుపులోకి తీసుకున్నారు.
#
Tags