విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వృత్తి పంక్చర్లు వేయడం.. ఆదాయం 100 కోట్లు !
Published on Thu, 07/12/2018 - 15:39
సాక్షి, తిరుపతి : ఓ సైకిల్ షాపు యాజమాని వందకోట్లకు పడగలెత్తాడు. దీంతో ఆదాయపు పన్ను అధికారులకు అనుమానం కలిగింది. సమాచారం అందుకున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు కందిశెట్టి రమేష్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం రెండో రోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో అతని ఆదాయం దాదాపు రూ. 100 కోట్లు అని తెలింది.
సైకిల్ పంక్చర్లు వేసే అతని ఆదాయం కోట్లలో ఉందని తెలిసిన జనాలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వడ్డీకాసుల వాడి సన్నిధిలో జోరుగా వడ్డీల వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రమేష్ వడ్డీ వ్యాపారంతో జనాలను ఆడుకుంటున్నాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags