చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువతి ఆత్మహత్య
Published on Thu, 02/14/2019 - 13:05
కర్ణాటక ,దొడ్డబళ్లాపురం : కోల్కొతాకు చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన అనేకల్ సమీపంలోని గోవిందశెట్టిపాళ్యలో చోటుచేసుకుంది. నెప్ఛ(19) అనే యువతి ఎలక్ట్రానిక్ సిటీలోని సెలూన్లో పనిచేస్తూ గోవిందశెట్టిపాళ్యలో నివసిస్తోంది. బుధవారం సాయంత్రమైనా ఇంటినుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు కిటికీ నుంచిచూడగా ఆత్మహత్యా ఘటన వెలుగు చూసింది.పరప్పన అగ్రహార పోలీసులు యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
#
Tags