వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండేళ్లు సహజీవనం కొడుకు పుట్టాక?
Published on Tue, 09/04/2018 - 09:05
గోదావరిఖని(కరీంనగర్): ప్రేమించి, సహజీవ నం చేసి, కొడుకు పుట్టాక పెళ్లి చేసుకుని, ఇప్పుడు కాదంటున్నాడని ఓ మహిళ తన భర్త ఇంటి ఎదు ట ఆందోళనకు దిగింది. హనుమాన్నగర్కు చెందిన రామస్వామి తనతో రెండేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు కాదంటున్నాడని తనకు న్యాయం చేయా లని గోదావరిఖనికి చెందిన దామెర సునీత అతడి ఇంటి ఎదుట బైటాయించింది. అతన్ని నమ్మి ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం కూడా వదులుకున్నానని, ఈఏడాది చర్చిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది.
ఇప్పటికే పెళ్లిచేసుకున్న భార్య పిల్లలు వద్దంటున్నారనే కారణాన్ని సాకుగా చూపి తనకు అన్యాయం చేస్తున్నాడని, పోలీసులు న్యాయం చే యాలని వేడుకుంది. సునీత ఫిర్యాదుతో కేసును కరీంనగర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కు పంపిస్తున్నట్లు సీఐ వాసుదేవరావు వివరించారు.
#
Tags