రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిర్బంధించి పెళ్లి చేసుకున్న యువకుడి అరెస్టు
Published on Wed, 01/23/2019 - 11:17
హొసూరు : ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని కిడ్నాప్ చేసి తాళి కట్టిన వ్యక్తిని మత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపంలోని మలయాండహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి కోయంబత్తూరులోని ప్రైవేటు పరిశ్రమలో కార్మికురాలుగా పనిచేస్తోంది. కొద్ది రోజులక్రితం సంక్రాంతి సెలవుల్లో సొంతూరుకు వచ్చింది. ఈ తరుణంలో సోమవారం ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా పోచ్చంపల్లి సమీపంలోని సమత్వపురానికి చెందిన వడివళగన్ (22) కత్తితో బెదిరించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తాళి కట్టాడు. ఘటనపై యువతి బంధువుల మత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం వడివళగన్ను అరెస్టు చేశారు.
#
Tags