రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నడిరోడ్డుపై హత్య.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
Published on Mon, 11/18/2019 - 12:42
తిరువనంతపురం : కేరళలోని అటానీలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. కత్తిలాంటి పదునైన ఆయుధాలతో ముగ్గురు వ్యక్తులు అతడిపై విరుచుకుపడి ఘాతుకానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి... ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిని హత్య చేయడంతో అక్కడ ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు.
ఇక ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని వినయ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడికి నేర చరిత్ర ఉందని.. గతంలో ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి లోతుగా విచారిస్తున్నట్లు తెలిపారు.
#
Tags