ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వదిన.. మరిది ఆత్మహత్య
Published on Fri, 01/11/2019 - 10:46
సాక్షి, నల్గొండ : వరసకు వదిన మరిది అయిన ఇద్దరు రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. మృతులు మిర్యాలగూడ మండలం జాలుబాయ్ తండాకు చెందిన ధీరావత్ సాలుకు (28), ధీరావత్ భాస్కర్(28)లుగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.
#
Tags