నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బతుకమ్మ పూల విషాదం
Published on Wed, 10/17/2018 - 10:36
సాక్షి, కృష్ణా/ఖమ్మం : పండగ పూట విషాదం నెలకొంది. బతుకమ్మ పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డాడు. పంటలపై దాడులు చేస్తున్న అడవిపందులను కట్టడిచేయడానికి పెట్టిన మీటా (మందు గుండు ఉచ్చు)కు గురై ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాసరెడ్డి (50) మరణించారు. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని గంపలగూడెం మండలం కనుమూరు - చిక్కుళ్లగూడెం మధ్య గల అడవిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
#
Tags