amp pages | Sakshi

పనికోసం వెళితే దొంగ అనుకుని..

Published on Sun, 08/12/2018 - 19:16

లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. దొంగ అనే అనుమానంతో ముజఫర్‌నగర్‌లోని బీజోపూర్‌లో కపిల్‌ త్యాగి అనే వ్యక్తిని స్ధానికులు చితకబాదడంతో మరణించాడు. పోస్ట్‌మార్టం నివేదికలో బాధితుడి శరీరంపై 11 గాయాలున్నట్టు గుర్తించామని చాపర్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సుభాష్‌ రాధోడ్‌ తెలిపారు. బాధితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని, ఈ ఘటనపై దర్యాప్తుం చేస్తున్నామని చెప్పారు.

త్యాగిని చావబాదిన దుండగుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. త్యాగి అమాయకుడని, పని కోసం బీజోపూర్‌ వెళ్లగా స్ధానికులు అతడిని చితకబాదారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Videos

మీ జగన్ గెలిస్తేనే స్కీములు కొనసాగింపు

సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ

కిక్కిరిసిన కర్నూల్

"కూటమి కట్టినా ఓటమి తప్పదు"

కూటమితో లాభం లేదు..

సీఎం జగన్ ఈరోజు షెడ్యూల్

బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు