రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పట్టపగలే గొడ్డలితో నరికి..
Published on Mon, 04/15/2019 - 16:26
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో పట్టపగలే ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి గొడ్డలితో బీభత్సం సృష్టించాడు. జగిత్యాల టౌన్ లోని విద్యానగర్లో 2 గుంటల భూమి విషయంలో తిప్పర్తి కిషన్, లక్ష్మణ్ల మధ్య వివాదం నడుస్తుంది. రిజిస్ట్రేషన్ డబ్బుల విషయంలో తగాదా మరింత ముదిరింది. ఈ భూమి విషయంలో నష్టపోయానని భావించిన కిషన్పై లక్ష్మణ్ పగ పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే సారుగమ్మ వీధికి వచ్చిన కిషన్పై లక్షణ్ గొడ్డలితో దాడికి దిగాడు. ఆ సమయంలో అక్కడున్న వారు ఎవరూ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దాడి అనంతరం గొడ్డలిని పక్కనే ఉన్న మురికి కాలువలో పడేసి లక్ష్మణ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. గాయపడిన కిషన్ను ఆసుపత్రికి తరలించారు.
#
Tags