వైఎస్సార్సీపీలో భారీ చేరికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్యపై అనుమానంతో..
Published on Fri, 12/21/2018 - 19:04
చిన్నమండ్యం: వైఎస్సార్ జిల్లా చిన్నమండ్యం మండలం చాకిబండలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని కిరాతకంగా కొడవలితో దాడిచేశాడు. అడ్డొచ్చిన అత్తను సైతం కొడవలితో నరికాడు. ఈ ఘటనలో భార్య గంగా దేవి అక్కడికక్కడే మృతిచెందగా..గంగాదేవి తల్లి మల్లమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స నిమిత్తం మల్లమ్మను తిరుపతికి తరలించారు.
ఘటన అనంతరం నిందితుడు ఆంజనేయులు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తల్లి మృతిచెందడం, తండ్రి జైలుపాలు కావడంతో కూతరు తేజేశ్వరీ, కుమారుడు శ్రీనాథ్లు అనాధలయ్యారు. ఆంజనేయులు గల్ఫ్ నుంచి ఇటీవలే స్వగ్రామానికి వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags