వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వివాహిత ఆత్మహత్య
Published on Thu, 12/13/2018 - 10:44
కర్నూలు, ఆదోని అర్బన్: పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన వివాహిత ఉప్పర భారతి (22) బుధవారం తన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతురాలికి ఏడాది కూతురు సాయిపల్లవి ఉంది. స్థానికులు, టూ టౌన్ సీఐ భాస్కర్ అందించిన సమాచారం మేరకు.. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన ఈరమ్మ, నాగయ్య దంపతుల కూతురు ఉప్పర భారతికి నాలుగేళ్ల క్రితం క్రాంతినగర్కు చెందిన పెయింటర్ వీరేష్తో వివాహమైంది. స్థానికులు, తల్లి ఈరమ్మ తలుపులు తీయగా భారతి ఫ్యాన్కు వేలాడుతుండడంతో హుటాహుటిన ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. భారతి ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని టూటౌన్ సీఐ భాస్కర్ తెలిపారు.
#
Tags