అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భర్తను చికెన్ కోసం పంపి భార్య ఆత్మహత్య
Published on Wed, 05/15/2019 - 11:00
కర్ణాటక, బళ్లారిఅర్బన్: బళ్లారి తాలూకాలోని సింధ్వాళ్ గ్రామానికి చెందిన లక్ష్మి(28) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మోకా సీఐ సన్న వీరేష్ తెలిపిన మేరకు వివరాలు.. గ్రామంలో రామాంజినేయులు తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి భర్తను, పిల్లలను చికెన్ తేవాలని పంపిన లక్ష్మి.. ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన రామాంజనేయులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
#
Tags