వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కలకలం సృష్టించిన డమ్మీ గన్
Published on Tue, 02/25/2020 - 10:21
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్నంబర్– 10లోని సింగాడికుంట బస్తీ అధ్యక్షుడు మహ్మద్ ఎజాజ్ ఆదివారం రాత్రి డమ్మీ గన్తో నిర్వహించిన ర్యాలీ స్థానికంగా సంచలనం సృష్టించింది. గన్ను చూపిస్తూ స్థానికులను భయభ్రాతులకు గురి చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఎజాజ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఎజాజ్, ఆయన కుమారుడిపై స్థానికంగా కొంతమంది కత్తులతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారు. దాడి చేసిన వారికి ఇటీవలే బెయిల్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎజాజ్ డమ్మీ గన్ చేతపట్టుకొని ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ర్యాలీ ఎందుకు నిర్వహించింది, డమ్మీగన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
#
Tags