సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐదు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది
Published on Sat, 04/28/2018 - 08:58
నల్లగొండ జిల్లా : మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తోన్న బైక్ను ఢీకొట్టింది. అనంతరం బైక్ను సుమారు 5 కిలో మీటర్ల దూరం బస్సు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న బనావత్ రూపల్ల(37) బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంతో భయపడిపోయిన బస్డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags