టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్సార్ సీపీ నేత హత్య కేసులో కీలక సమాచారం
Published on Mon, 07/13/2020 - 21:14
సాక్షి, కృష్ణా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్రపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాస్కర్ హత్య కేసులో ప్రధాన నిందితులైన ఏ1 చింతా చిన్నీ, ఏ2 చింతాపులిలను మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. అనంతరం నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు పోలీసుల పేర్కొన్నారు.
#
Tags