బాబును చీల్చి చెండాడిన మహిళలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మానవ రవాణా కేసు ఎన్ఐఏకు బదిలీ
Published on Wed, 09/18/2019 - 20:39
సాక్షి, హైదరాబాద్: ఒక దేశం నుంచి మరో దేశానికి మానవ అక్రమ రవాణా కేసును ఛత్రినాక పోలీసులు ఎన్ఐఏకు బదిలీ చేశారు. వివరాలు.. బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్లోకి అక్రమంగా తరలించిన యూసఫ్ఖాన్, బీతి బేగం, సోజీబ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు వివిధ దేశాల నుంచి యువతులను తీసుకువస్తూ హైదరాబాద్లోని ఉప్పుగూడలో వ్యభిచారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నరని పోలీసులు తెలిపారు. అయితే ఏప్రిల్ 24న ఛత్రినాక పోలీసులు నగరంలోని వ్యభిచార కేంద్రాలపై రైడ్ చేసి.. యూసఫ్ఖాన్, బీతి బేగంలను అరెస్ట్ చేశారు. దీంతో ఈకేసును మరింత లోతుగా విచారించేందుకు ఎన్ఐఏకు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
#
Tags