తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాడ్జిలో పాడుపనులు
Published on Tue, 11/06/2018 - 11:46
కర్ణాటక, బళ్లారి అర్బన్: జిల్లాలోని హగరిబొమ్మనహళ్లిలో హొసపేటె రోడ్డులో ఉన్న ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో సోమవారం పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. దాడిలో ముగ్గురు యువతులతో పాటు దావణగెరె జిల్లాకు చెందిన సంజు(20) అనే విటుడును అదుపులోకి తీసుకున్నట్లు హెచ్బీహళ్లి సీఐ తెలిపారు.
నిందితులను విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో పోలీసు పర్యవేక్షణ లేకపోవడంతో చాపకిందనీరులా వ్యభిచారం జరుగుతోందని, ఫలితంగా యువత పెడతోవపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
#
Tags