రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..ఐదుగురికి గాయాలు
Published on Sat, 04/28/2018 - 09:45
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : వాంఖిడి మండల కేంద్రంలోని ఆర్టీఏ చెక్పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి కారును లారీ ఢీకొనడంతో ముందున్న లారీలోకి కారు చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న మహారాష్ట్రలోని గోంద్యాకు చెందిన గోల్గామ్ వార్ రాములు (60) మృతి చెందగా..మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
#
Tags