అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లారీని ఢీకొట్టిన కారు; నలుగురు మృతి
Published on Thu, 12/05/2019 - 17:41
సాక్షి, నందిగామ : కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం లారీని కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నందిగామ నుంచి నలుగురు యువకులు కారులో(ఏపీ16డీబీ 5587) విజయవాడకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు అంబార్పేటకు చేరుకోగానే అతివేగంతో డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. మృతులను నందిగామకు చెందిన దుర్గా, మనోజ్, అరవింద్, అనిల్గా గుర్తించారు. కాగా, ప్రమాద సమయంలో కారు 120 కి.మీ వేగంతో వెళ్తుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#
Tags