నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టాటా ఇండి క్యాష్ ఏటీఎంలో చోరీ
Published on Thu, 01/02/2020 - 09:32
సాక్షి, నల్గొండ: నిత్యం రద్దీగా ఉండే విజయవాడ-హైదరాబాద్ రహదారి పక్కనే ఉన్న ఇండి క్యాష్ ఏటీఎంలో గురువారం అర్ధరాత్రి ఆగంతకులు చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మిషన్ ని కట్ చేసి డబ్బులు అపహరించుకుపోయారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు జాతీయ రహదారి పక్కనే చోటు చేసుకున్న ఈ ఘటనలో షట్టర్ కిందికి లాగి.. సిసి పుటేజ్ కెమెరా వైర్లను కట్ చేసి చోరీకి పాల్పడ్డారు.కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్,క్లూస్ టీం తో విచారణ చేపట్టారు.ఎంత డబ్బు పోయిందనే విషయం పై బ్యాంక్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏటీఎం వద్ద సెక్యూరిటీ లేకపోవడం తో తెలిసిన వ్యక్తులే పక్కా ప్లాన్ తో చోరీ కి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
#
Tags