నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంచిర్యాలలో దొంగల హల్చల్
Published on Tue, 01/02/2018 - 12:37
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలో మంగళవారం వేకువజామున దొంగలు హల్చల్ చేశారు. కాశీపాక అంజయ్య అనే వ్యక్తి ఇంట్లో జొరబడి 21 తులాల బంగారు నగలు, 90 వేల రూపాయల నగదు దోచుకున్నారు.
అదే వీధిలో మరో రెండిళ్ల తలుపులు, కిటికీలు పగులగొట్టి దొంగతనానికి ప్రయత్నించారు. స్థానికులు మేల్కొని కేకలువేయడంతో దొంగలు పరారయ్యారు. అప్పటికే అంజయ్య ఇంటిని దోచుకోవడంతో అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల పోలీసులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#
Tags