అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సారా విక్రయిస్తూ పట్టుబడ్డ టీడీపీ నాయకుడు
Published on Tue, 04/10/2018 - 12:56
సుండుపల్లి : మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ రాగిమానుబిడికిలో సారాను విక్రయిస్తున్న టీడీపీ జిల్లా నాయకుడు బీలు నాయక్ను రాయచోటి రూరల్ సీఐ నరసింహరాజు, ఎస్ఐ నరసింహారెడ్డి అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. సోమవారం నాకాబందిలో భాగంగా రాగిమానుబిడికి గ్రామంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. బీలునాయక్ ఇంటిలో నాటు సారా నిల్వ ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గర నుంచి పది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బీలునాయక్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ జోసెఫ్ తెలిపారు.
#
Tags