వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దీపావళి షాపింగ్కు తీసుకెళ్ల లేదని..
Published on Fri, 11/09/2018 - 08:40
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచోసుకుంది. దీపావళి షాపింగ్కు తీసుకెళ్లలేదనే కోపంతో పక్కింటి వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు ఓ టీనేజర్. ఈ ఘోరం గురువారం రాత్రి 11.40 సమయంలో నార్త్వెస్ట్ ఢిల్లీ, జహంగీర్పురిలో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి వెళ్లేలోపే మృతుడు దీపక్ తీవ్రంగా గాయపడ్డాడని, హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ అతను మరణించాడని పోలీసులు పేర్కొన్నారు.
బుధవారం దీపావళి షాపింగ్కు దీపక్ తన బైక్పై ఎక్కించుకోలేదని నిందితుడు యోగేష్ (19) గొడవపడ్డాడని, అనంతరం ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని తెలిపారు. కానీ యోగేశ్ మాత్రం పగతో దీపక్ను చంపాలని భావించడాని, అదును కోసం వేచి చూసి చంపేశాడని పేర్కొన్నారు. యోగేష్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.
#
Tags