అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెల్ఫీ కోసం బాలిక స్టీల్ప్లాంటుకు వెళ్లగా..
Published on Tue, 11/14/2017 - 09:52
సాక్షి, బొకారో : జార్ఖండ్లో ఓ సెల్ఫీ విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ మైనర్ బాలిక ప్రాణాలు పోగొట్టుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సులేఖా కుమారి అనే 16 ఏళ్ల బాలిక స్థానిక బడా ఖట్మల్ కశ్మీరీ కాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం బొకారో స్టీల్ ప్లాంట్ వద్దకు సులేఖా వెళ్లింది. ప్లాంట్ వద్ద కూలింగ్ పాండ్ (కొలను) పైన నిల్చుని సెల్ఫీ తీసుకోవాలని భావించింది. తన స్మార్ట్ఫోన్లో సెల్ఫీ తీసుకునే యత్నంలో కాలుజారి ఆ కొలనులో పడిపోయి మృతిచెందింది. ఆమె మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. బాలిక మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
#
Tags