అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైలును ఢీకొన్న ట్రక్కు.. రైలు డ్రైవర్ మృతి
Published on Sun, 10/08/2017 - 18:44
పంజాబ్ : రైలును ట్రక్కును ఢీ కొట్టిన ఘటనలో రైలు డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం ఫెరోజ్పూర్లోని జలాలాబాద్, లాధుకా మండి స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన లోకో పైలట్ను వికాస్ కుమార్గా రైల్వే అధికారులు గుర్తించారు. వికాస్ డెము ప్యాసింజర్ రైలుకు లోకో పైలట్గా విధులు నిర్వహిస్తున్నారు.
వేగంగా వెళ్తున్న రైలుకు క్రాసింగ్ వద్ద ట్రక్కు అడ్డొచ్చినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఎమర్జెన్సీ బ్రేకులు వేసినా రైలు సమయానికి ఆగలేదని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వివరించారు.
#
Tags