తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి
Published on Sun, 12/09/2018 - 08:42
చంద్రాపూర్: మహారాష్ట్రలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి కోర్పన-వాణి రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్, ట్రక్లు బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వ్యాన్లో ప్రయాణిస్తున్న పదకొండు మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు మైనర్లతో పాటు వ్యాన్ డ్రైవర్ ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags