డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి
Published on Mon, 05/18/2020 - 23:37
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మండలం దానంపల్లి గ్రామ శివారులో ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు పరస్పరం ఢీ కొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులను దానంపల్లి గ్రామానికి చెందిన బండి శేఖర్, చిట్యాల గ్రామానికి చెందిన గొర్లకాడి స్వామిగా గుర్తించారు. స్వామితోపాటు బైక్ ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
#
Tags