నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొడుకు లేని సమయంలో కోడలిపై మామ..
Published on Thu, 10/11/2018 - 12:05
సాక్షి, గూడూరు (వరంగల్): గూడూరు మండలంలోని రాములు తండా శివారు చిర్రకుంట తండాలో కోడలిపై మామ అత్యాచారయత్నానికి పాల్పడగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాసిన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిర్రకుంటతండాకు చెందిన బానోతు అనితపై ఆమె మామ మంజ్య గత ఆరునెలలుగా తన భర్త ఇంటి వద్ద లేని సమయం చూసి శారీరకంగా లొంగదీసుకునేందుకు యత్నించాడు.
ఈ నెల 7వ తేదీ రాత్రి కూడా తన భర్త ఇంట్లో లేని సమయంలో మామ తనపై అత్యాచారయత్నం చేయగా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు చెప్పుకోవాల్సి వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనిత ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
#
Tags