amp pages | Sakshi

మహిళా రైతు ఆత్మహత్య

Published on Tue, 07/21/2020 - 12:56

తంగళ్లపల్లి(సిరిసిల్ల): కష్టపడి పైసా పైసా కూడబెట్టి, భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళా రైతు భూ వివాదం కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. లక్ష్మీపూర్‌కు చెందిన మునిగె లావణ్య(33) అదే గ్రామానికి చెందినవారి వద్ద 2015లో రెండు ఎకరాల భూమిని రూ.1.50 లక్షలకు కొనుగోలు చేసింది. సాదాబైనామా రాయించుకొని, అప్పటి నుంచి ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తోంది. విదేశాలకు వెళ్లిన తన భర్త శంకర్‌ తిరిగి వచ్చిన తర్వాత భూమి అమ్మినవారిని రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందిగా కోరారు. దీనికి వారు నిరాకరించారు. మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం.. మా భూమి మాకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ విషయమై గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో సదరు భూమిలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన లావణ్యను నలువాల రవి, ఎల్లయ్య, లత, ఎల్లవ్వ దుర్భాషలాడుతూ చంపుతా మని బెదిరించారు. మనస్తాపానికి గు రైన బాధితురాలు ఆదివారం రాత్రి 8 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పు రుగుల మందు తాగింది. అనంతరం ఆమె బ యటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు భర్త శంకర్‌కు సమాచారం ఇచ్చారు. వెంట నే ఆమెను సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలి పారు. మృతురాలికి కొడుకు గౌతమ్, కూతురు వైష్ణవిలు ఉన్నారు. తన భార్య ఆత్మహత్యకు న లువాల రవి, ఎల్లయ్య, లత, ఎల్లవ్వలు కారణ మని శంకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, ద ర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)