వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వివాహిత మృతి.. భర్తపై అనుమానం
Published on Sun, 07/07/2019 - 15:57
సాక్షి, కృష్ణా : గన్నవరంలో మండలంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపుతోంది. ఏలూరు సమీపంలోని పంట తూములో గుర్తించిన ఆ మృతదేహాన్ని కంకిపాడుకు చెందిన కారుమూడి శిరీష(32)గా గుర్తించారు. గత నెల 29న ఆవుటపల్లి పిన్నమనేని హాస్పిటల్కు వచ్చి శిరీష మిస్ అయినట్లు తెలుస్తోంది. తన భార్య కనిపించడం లేదని ఆత్కూరు పోలీస్స్టేషన్లో శివ నాగరాజు ఫిర్యాదు చేశాడు. భర్తే శిరీషను హతమార్చి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags