చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళా దొంగ: సీసీ కెమెరాలు పగలగొట్టి..
Published on Wed, 05/20/2020 - 12:16
సాక్షి, చిత్తూరు : తిరుమలలో ఓ మహిళా దొంగ హల్చల్ చేసింది. మూసి ఉన్న దుకాణాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడింది. ఈ చోరీలకు సంబంధించిన వీడియోలు బయటకు రావటంతో సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా తిరుమల వీధుల్లో జనసంచారం లేకపోవటంతో ఓ పారిశుద్ధ్య కార్మికురాలి కన్ను.. మూసి ఉన్న దుకాణాలపై పడింది. తరచుగా సీసీ కెమెరాలను పగలకొట్టి దుకాణాల్లోకి చొరబడేది. అందినకాడకి సరుకులను దోచుకెళ్లిపోయేది. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డవటంతో మహిళ దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి.
చదవండి : కత్తెరతో పొడిచి..ఆయువు తీసి...
#
Tags