ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సెల్ఫీ దిగి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ
Published on Tue, 08/06/2019 - 15:40
సాక్షి, విజయవాడ : భర్తతో విభేదాల కారణంగా వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం కృష్ణలంకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణలంకకు చెందిన మహేశ్వరికి తరచూ ఆమె భర్తతో గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో జీవితం పై విరక్తి చెందిన ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే వంతెన పైకి చేరుకొంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలు దిగి మహేశ్వరి తన స్నేహితులకు పంపించింది. ఆ వీడియోలు చూసిన ఆమె స్నేహితులు కృష్ణలంక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి భర్త, కుటుంబసభ్యులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
#
Tags